- Advertisement -
విరాళాలు అందజేత.
కోదాడ, జులై 8(వాయిస్ టుడే ప్రతినిధి.) సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న,శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణం కోసం రూ.20,116/- విరాళంగా దేవస్థాన కమిటీ సభ్యులకు అందజేస్తున్న , మాజీ రెవెన్యూ అధికారి గోపాల్ రావు (కోదాడ), అదేవిధంగా మండపం నిర్మాణం కోసం రూ.20,116/- విరాళంగా దేవస్థాన కమిటీ సభ్యులకు అందజేస్తున్న చాకిరాలకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు రాంపల్లి వెంకటేశ్వర్లు – సుజాత (కోదాడ) అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ బౌరిశెట్టి వెంకటరత్నం, కొండా వెంకన్న ,వందనపు దయాకర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -