ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

- Advertisement -

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Good news for AP Govt employees

Aug 26, 2024,

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటైర్ కాబోయే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారందరినీ సాధారణ బదిలీల నుంచి మినహాయింపునిస్తున్నట్లు సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి జీవో నంబర్ 76తో కూడిన గెజిట్ కూడా విడుదల అయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular