Sunday, September 8, 2024

కేసులపై స్పష్టత వచ్చాకే గ్రూప్-1 ఫలితాలు ..!

- Advertisement -

గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టులో విచారణ

Group-1 results only after the cases are clarified..!
Group-1 results only after the cases are clarified..!

హైదరాబాద్:ఆగస్టు 02: తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది.

ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇంకా రిజల్ట్స్ తేదీని నిర్ణయించలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. గురువారం ఏజీ వాదనలు వినిపిస్తారని చెప్పడంతో విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీని విడుదల చేశారు. మంగళవారం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫైనల్ కీని అందుబాటులో ఉంచారు. హైకోర్టులో ఉన్న కేసులపై స్పష్టత వచ్చాకే ఫలితాలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్