- Advertisement -
ఎంత మోసం చేసింది భయ్యా!
How much you have deceived me, brother!
రాజస్థాన్ కోటాలో ICICI రిలేషన్షిప్ మేనేజర్ సాక్షి గుప్తా 41 కస్టమర్లకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ల నుంచి రూ.4.58 కోట్లను కాజేసింది. కస్టమర్లు ఇచ్చిన ఫోన్ నంబర్లను మార్చి తన కుటుంబసభ్యుల నంబర్లను అప్డేట్ చేసింది. దీంతో ట్రాన్సాక్షన్ల ఓటీపీలు, మెసేజులు కస్టమర్లకు చేరలేదు. ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, నష్టపోవడంతో తిరిగి డిపాజిట్ చేయలేకపోయింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
- Advertisement -


