Saturday, February 21, 2026

గోమాతను రక్షిస్తే .. భూమాతను రక్షించుకోగలం

- Advertisement -
If we save cow, we can save mother earth
If we save cow, we can save mother earth

ఈనెల 6 నుంచి గో మహా పాదయాత్ర

ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభం

హైదరాబాద్:  సేవ్ కౌ సేవ్ ఎర్త్ అనే నినాదంతో బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి గో మహా పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు అఖిలభారత గో సేవా ఫౌండేషన్ మీడియా కోఆర్డినేటర్ రవి గుడాల తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను సోమాయిగూడ ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాతను రక్షించడం ద్వారానే భూమాతను రక్షించుకోగలమని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతోనే గో మహా పాదయాత్ర ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 25 రోజులపాటు 789 కిలోమీటర్లు కొనసాగుతుందని చెప్పారు. 100 మంది గోవింద మాల శివమాల లు ధరించి సాగే ఈ యాత్రను దత్త పీఠం స్వామి దత్త విజయానంద ప్రారంభిస్తారని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్