పీపుల్స్ ప్లాజా వద్ద 466 వాహనాలను ప్రారంభించిన కేసీఆర్
హైదరాబాద్ ఆగష్టు 1 : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జెండాఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం … Continue reading పీపుల్స్ ప్లాజా వద్ద 466 వాహనాలను ప్రారంభించిన కేసీఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed