Wednesday, April 23, 2025

కార్తీక మాసంలో ఆఖరి సోమవారం

- Advertisement -

కార్తీక మాసంలో ఆఖరి సోమవారం

Last Monday of the month of Kartika

కీసర గుట్టకు పోటెత్తిన భక్తులు
మేడ్చల్ జిల్లా
కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజామునుండే శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు.. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.. స్వామివారికి కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైన దీపారాధన చేస్తూ మహిళలు తమ మొక్కలను చెల్లించుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్