Sunday, September 8, 2024

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రెండోవసారి మాడవేణి సునీల్ ఎన్నిక

- Advertisement -

కోరుట్ల: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  69వ జాతీయ మహాసభలు ఢిల్లీలో నిర్వహించారు..ఈ సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ మేరకు కోరుట్ల పట్టణానికి చెందిన మాడవేణి సునీల్ ను తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమాకం చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ విద్యార్థులందరినీ దేశభక్తి వైపు జాతీయత భావం వైపు నడిపిస్తానని అదేవిధంగా విద్యారంగ సమస్యలపై పరిష్కారం దిశగా ఉద్యమిస్తానని ఆయన తెలిపారు. తన నియమకం సహకరించిన రాష్ట్ర శాఖకు సునీల్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్