Sunday, September 8, 2024

మార్చురీ వాహనాలకు అడ్డాగా మానుకోట ప్రెస్ క్లబ్

- Advertisement -

మార్చురీ వాహనాలకు అడ్డాగా మానుకోట ప్రెస్ క్లబ్
— మూతబడ్డ ప్రెస్ క్లబ్

Manukota Press Club stands in front of the mortuary vehicles

ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్న జర్నలిస్టులు
మహబూబాబాద్,
మహబూబాబాద్ పట్టణం లోని ప్రెస్ క్లబ్ నిరుపయోగంగా మూతపడి ఉండడంతో ప్రారంభోత్సవం కొరకు ఎదురు చూస్తున్న జర్నలిస్టులు …?మహబూబాబాద్ లోని సీనియర్ జర్నలిస్టులు ముందు చూపుతో జర్నలిస్టుల భవిష్యత్తు నూ దృష్టిలో ఉంచుకొని , ప్రెస్ క్లబ్ అడ్డాగా వార్తల సేకరణ, కార్యచరణను ప్రారంభించుటకు ఎంతగానో శ్రమించి , స్థలాన్ని ఏర్పరచుకొని , ప్రెస్ క్లబ్ ను నిర్మించడం జరిగింది.మహబూబాబాద్ నూతనంగా జిల్లాగా ఏర్పడిన, గతంలో సీనియర్ జర్నలిస్టులు నిర్మించిన మహబూబాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్  ఎక్కడి గొంగళి అక్కడే అనే మాదిరిగా, కార్యాచరణను ప్రారంభించే నేటి తరం (జర్నలిస్ట్ లు) వేరు , వేరు యూనియన్ల లొ ఉన్నత పదవులను అలంకరించిన యూనియన్ పెద్దలు వారి యొక్క స్థానాన్ని పదిల పరుచు కునేందుకు, కుంటి సాకులతో కాలాన్ని గడుపుతూ, ప్రెస్ క్లబ్ సమస్యను పట్టించుకునే పెద్ద మనుషులే కరువయ్యారు.మహబూబాబాద్ జిల్లాలోని  మండలలలో స్థానిక జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ల్లు  ఏర్పాట్లకు, జిల్లాలోని స్థానిక యూనియన్ల పెద్దలను ఆహ్వానించి వారి చేతుల మీదిగానే ప్రారంభోత్సవాలు జరుపుతున్న, మహబూబాబాద్ నూతన జిల్లాగా ఏర్పడి సుమారుగా 8 సంవత్సరముల కాలం గడుస్తున్నను, యూనియన్ల కు అతీతంగా , జిల్లా ప్రెస్ క్లబ్ కొరకు యూనియన్ల ఐక్యత లోపంతో మహబూబాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ను పట్టించుకునే నాధుడు లేక  ప్రెస్ క్లబ్ భవనం మూగబోయింది.అన్ని రంగాలలో యువత ముందుకు రావాలని పదేపదే పెద్దలు ఆశాభావం వ్యక్త పరుస్తున్న నేటి తరంలో జర్నలిజం అనే మక్కువతో నేడు యువత విలేకరులుగా ముందుకు వస్తూ జర్నలిజంలో కొనసాగు తుండగా, నూతనంగా విచ్చేసిన జూనియర్  విలేకర్ల్లకు  సీనియర్లు వారి యొక్క అనుభవాన్ని తెలియపరిచి సమాజం యొక్క సమస్యల పరిష్కారానికి , ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు ఉండేలా సీనియర్ జర్నలిస్టులు , తమ అనుభవాన్ని జర్నలిజం మీద మక్కువతో ఈ వృత్తిలోకి వస్తున్న యువతకు దిశా, నిర్దేశం సీనియర్ జర్నలిస్టు మాత్రమే చేయగలరు.మహబూబాబాద్ పట్టణంలోని జర్నలిస్టు యూనియన్ లు అనేకం ఉండడంతో, అ ఆ యూనియన్ల ఉన్నత పదవులను అలంకరించిన పెద్దల మధ్య ఐక్యత లోపంతో , మహబూబాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ యధావిధిగా కొనసాగించ కుండా,  ఉన్న ప్రెస్ క్లబ్ నూతన బిల్డింగ్ నిర్మాణం కొరకు ఆలోచన చేస్తూ నిధుల కొరకు  గత ప్రభుత్వ హయాంలో మానుకోట ఎం ఎల్ ఏ శంకర్ నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎం ఎల్సీ తక్కేలపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మిగతా రాజకీయ నాయకులను ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైన నిధులు (విడుదల) ఇవ్వమని కోరగా, చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెస్ క్లబ్ నూతన బిల్డింగ్ నిర్మాణం కొరకు కొంతమంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తాం అని చెప్పి నటువంటి హామీని  ఐక్యత లోపంతో కోల్పోయాం. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ స్థలం  ఇరు వైపులా  గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్, మార్చురీ వాహనాలు , ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగుల  వాహనాలు సైతం ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోనే ఇష్టాను సారంగా  నిలుపుతూ,

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్