కేసీఆర్ ను పలువురు పరామర్శించారు

- Advertisement -
Many people visited KCR
Many people visited KCR

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రస్తుతం సర్జరీ కొనసాగుతుంది. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను పలువురు నాయకులు పరామర్శించారు.

Many people visited KCR
Many people visited KCR
Many people visited KCR
Many people visited KCR
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular