Monday, February 16, 2026

వెల్దండలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

- Advertisement -

వెల్దండలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

Minister Thummala inspected the paddy buying center at Veldanda

నాగర్ కర్నూలు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టి ఉన్న వడ్లను  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పరిశీలించారు.  కొనుగోలు కేంద్రాలలో ఏమైన సమస్యలు ఉంటే వెంటనే

పరిష్కరించాలి .  పలు జిల్లా కలెక్టర్లతో ఫోన్ లో మంత్రి మాట్లాడారు.  జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాల్సిందిగా ఆదేశాలు  ఇచ్చారు.  రైతులు కూడా నాణ్యత ప్రమాణాల ప్రకారం తేమ శాతం

ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్