మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి బీజేపి అభ్యర్దిగా మిథున్ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్: కేవలం ఒకే ఒక్క పేరుతో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి ని బీజేపీ హై కమాండ్ శుక్రవారం ప్రకటించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular