- Advertisement -
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బీసీ నాయకులతో కలిసి ధర్నా
MP Vaddiraju dharna along with BC leaders at RTC Cross Roads

—————————————-
రాజ్యాధికారంలో న్యాయమైన వాటా కోసం, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కు పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పార్టీ నాయకులు,శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు.
- Advertisement -


