Sunday, September 8, 2024

మల్లన్నకు బంగారు,  వెండి పుష్పాలు సమర్పణ

- Advertisement -

మల్లన్నకు బంగారు,  వెండి పుష్పాలు సమర్పణ
శ్రీశైలం
హైదరాబాద్ కు చెందిన మురళి తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం రోజు బంగారు,  వెండి పుష్పాలను దేవస్థానమునకు సమర్పించారు. ఆలయప్రాంగణములో ఈ బంగారు మరియు వెండి పుష్పాలను వసతివిభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి.మోహన్, పర్యవేక్షకులు స్వాములుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ 82 గ్రాములతో 8 నెంబర్లు తామర పువ్వు డిజైన్ కలిగిన పుష్పాలు మరియు 40 గ్రాములతో 110 నెంబర్లు గల వెండి చిన్న పుష్పాలను సుమారు రూ.5.45 లక్షలతో తయారు చేయించినట్లు తెలిపారు. తరువాత దాతలకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను అందజేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్