Thursday, October 17, 2024

తీరం దాటిన వాయుగుండం

- Advertisement -

తీరం దాటిన వాయుగుండం

Offshore air masses

అమరావతి
వాయుగుండం తీరం దాటింది. గురువారం తెల్లవారుజామున  సుమారు 4:30  సమయంలో తీరం దాటింది. చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం క్రమంగా బలహీనపడింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా బలహీనపడింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుంది. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్