Friday, October 18, 2024

ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని  దర్శించుకున్న పళనిస్వామి

- Advertisement -

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని  తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి దర్శించుకున్నారు. అయన ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం ఇపపించారు. అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని చిత్రపటాన్నిఆలయ అధికారులు అందించారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వస్వామి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పవిత్రమైన ఆలయంలో రాజకీయాలు మాట్లాడనని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్