Thursday, January 16, 2025

బాలికలపై ప్రిన్సిపాల్ దాడి.. విరిగిన మణికట్టు

- Advertisement -

బాలికలపై ప్రిన్సిపాల్ దాడి.. విరిగిన మణికట్టు

Principal assault on girls.. broken wrist

యాదాద్రి
యాదాద్రి-భువనగిరి  వలిగొండ మండలం, లోతుకుంట మోడల్ స్కూల్ లో ప్రిన్సిపల్ “ఆశియా బేగం” అమానవీయ ప్రవర్తన బయటపడింది. పాఠశాలలో జావా తాగుతున్న ఇద్దరు బాలికలపై ఆమె దాడి చేసింది. “జావా ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టింది. దాంతో బాలికల చేతి మనికట్టు, బొటనవేలు విరిగింది. విద్యార్థినులపై దాడుల మీద ప్రిన్సిపల్ను తల్లిదండ్రులు నిలదీసారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్