Tuesday, January 14, 2025

బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్

- Advertisement -

బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్

 

May 08, 2024,

 

బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్

బీజేపీ పార్టీ మొత్తం రాహుల్ గాంధీపై అసత్య ప్రచారం చేయడంలో నిమగ్నమైందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని ఎప్పుడో స్పష్టమైందని తెలిపారు. కానీ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తుందని గ్రహించిన ప్రధాని మోదీ మాటమార్చారని విమర్శించారు. బీజేపీ మతం, కులం, గుడి-మసీదు గురించి మాత్రమే మాట్లాడుతోందని ఆరోపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్