Sunday, September 8, 2024

భారత్, న్యూజిలాండ్ మ్యాచుకు వర్షం ముప్పు

- Advertisement -

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ టీమిండియా మరో ఫైట్ కు రెడీ అయింది. ఈ ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో ఇవాళ టీమ్ ఇండియా తెలపడనుంది.

ఈ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది.

Rain threat for India and New Zealand match
Rain threat for India and New Zealand match

అయితే.. ధర్మశాల వేదికగా ఇవాళ జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘవృత్తమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు 18° సెల్సియస్ ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, సెకండ్ ఇన్నింగ్స్ టైం లోను వరుణుడు ఆటంకం కలిగించొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్