Saturday, February 15, 2025

రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు

- Advertisement -

రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు

Revanth is loosing his words

మెదక్
మెదక్ జిల్లా నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి బూతులు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని అన్నారు.
రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు, ముఖ్యమంత్రి గాలిమోటలలో తిరుగుతున్నారు. మూసి దురవస్థకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసి నది సమస్యలపై పాదయాత్రకు సిద్ధం. మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటికంప ఎక్కువ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.కేటీఆర్పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్