Thursday, January 16, 2025

పెట్టికోట గ్రామంలో రెవెన్యూ సదస్సులు…

- Advertisement -

పెట్టికోట గ్రామంలో రెవెన్యూ సదస్సులు…

Revenue meetings in Pettikota village...

కొలిమిగుండ్ల, డిసెంబర్ 17,
కొలిమిగుండ్ల మండలంలోని పెట్టికోట గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సులో తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డి, ఇంకా రెవెన్యూ అధికారులు  పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసమే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని గ్రామంలోని రైతులు వినియోగించుకోవాలని తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డి అన్నారు. భూ సమస్యలు ఉన్నవారు అర్జీలను తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డికి రైతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు గొంగటి హుసేన్ రెడ్డి, గొంగటి నారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి, ఇంకా గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ అధికారులు గ్రామ రైతులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్