Breaking News
Friday, July 26, 2024
Breaking News

రైతు బంధు పైసలు బుక్కిన ఏఈఓ

- Advertisement -

రైతు బంధు పైసలు బుక్కిన ఏఈఓ

రూ. 36 లక్షలు రైతుల సొమ్మును స్వాహా చేసిన ఏఈఓ

గద్వాల – గట్టు మండలం బలిగేర ఏఈఓ దివ్య 64 మంది అర్హులైన రైతులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖకు పంపకుండా బినామీ బ్యాంక్ ఖాతాలు పంపి రూ. 36 లక్షలు కాజేసింది.

బలిగేరికి చెందిన ఓ రైతు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా రికార్డుల్లో పాస్‌బుక్‌ నంబర్లు సరిగా ఉన్నా నగదు ఇతరుల ఖాతాల్లో పడుతున్నట్టు గుర్తించి బాధ్యురాలైన ఏఈఓ దివ్యను సస్పెండ్‌ చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!