Wednesday, March 11, 2026

మరో పదహారు రైళ్లు రద్దు

- Advertisement -

మరో పదహారు రైళ్లు రద్దు

Sixteen more trains were cancelled

సికింద్రాబాద్
వర్షాలతో మరో 16 రైళ్లును దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 594 రైళ్లు రద్దు అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో 15 రైళ్ల దారి మళ్లించారు. పలు ప్రాంతాల్లో ట్రాక్లు సిద్ధం కావడంతో 8 రైళ్లు పునఃప్రారంభం అయ్యాయి. యథావిథిగా మరో 4 రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్