Thursday, April 24, 2025

రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుఫాను

- Advertisement -

రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుఫాను

Storm to hit Tamil Nadu coast in two days

విశాఖపట్నం
నైరుతీ బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. దీంతో నేడు అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది గంటకు 8కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతోంది. నేడు తుపాను గా మారుతూ 2 రోజుల్లో తమిళ నాడు తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణం శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నవంబర్ 28, 29, 30 తేదీల్లో కురుస్తాయని, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో నేటి నుంచి డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షా లు కురుస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్