- Advertisement -
కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు
Strict action will be taken in case of Land Kabja
సంగారెడ్డి జిల్లా
అమీన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ సర్వే నంబర్ 30లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మీడియాలో వస్తున్న కథనాలపై తహశిల్ధార్ రాధా స్పందించారు. వాస్తవాలను వక్రీకరించి కబ్జాలకు అధికారులు సహకరిస్తున్నారని ప్రచారాన్ని ఖండించారు. సర్వే నంబర్ 30లోని ఇనామ్ భూములను వ్యవహారం కోర్టులో ఉందని, కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమిన్పూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
- Advertisement -



