Wednesday, April 29, 2026

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. KBCలో రూ.50లక్షలు గెలుచుకుంది

- Advertisement -

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. KBCలో రూ.50లక్షలు గెలుచుకుంది

Suffering from a brain tumor, she won Rs. 50 lakhs in KBC

Aug 26, 2024,

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. KBCలో రూ.50లక్షలు గెలుచుకుంది
బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌తి బంపర్ ఆఫర్ తగిలింది. కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నారు. రాజ‌స్థాన్‌కు చెందిన న‌రేషి మీనా 2018లో SI పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో వైద్యం కోసం ప్రతి రూపాయి కూడబెట్టారు. ఇటీవల కేబీసీలో రూ.50 లక్షలు గెలుచుకున్నారు. చికిత్స బాధ్యత తానే తీసుకుంటానని హోస్ట్ అమితాబ్ హామీ ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్