Wednesday, March 11, 2026

రాత్రంతా నిండు వాన లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ఆహారం సిద్దం

- Advertisement -

రాత్రంతా నిండు వాన లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ఆహారం సిద్దం

Supervision of Minister Ramprasad Reddy on food in full rain all night

విజయవాడ
మంత్రి క్యాంపు కార్యాలయంలో నిరంతరాయంగా ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్నారు .
రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి తన విజయవాడ క్యాంపు కార్యాలయంలో సిఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మంత్రి నారా లోకేష్ సూచనలతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహకారం, ప్రోత్సాహంతో వరద బాధితులకు రాత్రంతా నిద్రలేకుండా ఆహారం అందించేందుకు ఆహార పొట్లాలు సిద్ధం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్