సూర్యాపేట జిల్లా,కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత

- Advertisement -
Tension in Gudibanda village of Kodada mandal, Suryapet district

మాజీ ఎంపీపీ కవిత పై గ్రామస్తులు దాడికి యత్నం

గుడిబండ గ్రామ నాయి బ్రాహ్మణు లకు ప్రభుత్వ కేటాయించిన భూమి ని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకుంది అంటూ మండిపాటు

పట్టా పేపర్లతో మా స్థలాలు మాకు అప్పజెప్పాలని కవిత ఇంటిముందు టెంట్ వేయడంతో ఘర్షణ

పోలీసులు సర్ది చెప్పడంతో వెళ్లిపోయిన బాధితులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular