Monday, February 16, 2026

ఆ’ ఐడియా’మూగజీవాలకు వరం.

- Advertisement -

ఆ’ ఐడియా’మూగజీవాలకు వరం.

That 'idea' is a boon to the dumb creatures.

కమాన్ పూర్
ఆ రైతు ఐడియా మూగజీవాలకు వరంగా మారింది.
మనకు వర్షాకాలంలో దోమలు కుడితే దోమలను పారదోలెందుకు ఎన్నో ఉపయోగాలు వేస్తాం.
మనకు దోమలు కుట్టకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మూగజీవాలకు ఆరు బయట కట్టి వేయడంతో వాటికి దోమలు కుట్టి ఎంతో ఇబ్బందులకు గురవుతుంటాయి. అలాగే పాల శాతం సైతం తగ్గుతుంది.
కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన అన్నవేన రాజయ్య అనే రైతు తమ గేదెలకు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనిలో భాగంగా తామ గేదెల గుడిసెకు పూర్తిగ దోమల తెర కట్టి వాటికి దోమల కుట్టకుండా జాగ్రత్త తీసుకున్నాడు. మనం సైతం మూగజీవాలకు ఇటువంటి సౌకర్యాలు కలిగిస్తే మూగజీవాల దీవెన సైతం మనకు ఉంటుందని ఆశిద్దాం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్