ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ

- Advertisement -

ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ

The crown gifted by Prime Minister Modi was stolen

హైదరాబాద్
బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాదేశ్‌కు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ వీడియో ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular