రేవంత్ ను కలిసిన మంత్రాలయం పిఠాధిపతి

- Advertisement -

సీఎం రేవంత్ ను కలిసిన మంత్రాలయం పిఠాధిపతి
హైదరాబాద్

The dean of Mantralayam who met Revanth

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ కలిసారు. . ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే  రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు ముఖ్యమంత్రిని  పీఠాధిపతి ఆహ్వానించారు.ఈ   కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, చిట్టెం పర్ణికా రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డితదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular