- Advertisement -
ఇళ్లు లేని వారికి తీపి కబురు చెప్పిన సర్కారు
ఈ ఏడాది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని మంత్రి భట్టి ప్రకటించారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఇచ్చిన వాగ్ధానాన్ని గాలికి వదిలేసిందన్నారు.
ఈ పథకానికి బడ్జెట్ లో రూ.7,740 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
- Advertisement -



