- Advertisement -
ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడు
మేడ్చల్
దుండిగల్ లోని ఎం ఎల్ ఆర్ ఐ ఐటీ లో విద్యార్థిని పట్ల ప్రిన్సిపాల్ వేధింపులు, దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధిత విధ్యార్దిని ఎం ఎల్ ఆర్ ఐ ఐటీ ఫార్మసీ మూడవ సంవత్సరం తి చదువుతోంది. గత నాలుగు నెలల నుండి ప్రిన్సిపాల్ టార్గెట్ చేసి మరి వెంట పడ్తున్నాడని ఆరోపిస్తు ఏ బి వి పి నాయకులు ఆందోళన చేసారు.
- Advertisement -