Wednesday, April 2, 2025

ఒకేసారి ఇద్దరికి తాళీ కట్టిన యువకుడు

- Advertisement -

ఒకేసారి ఇద్దరికి తాళీ కట్టిన యువకుడు
కొమురం భీమ్

The young man who locked two people at once

ఒకే పెళ్లి మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు. అంతేకాదు, శుభలేఖలోనూ ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు అచ్చు వేయించాడు. 500 మంది అతిథుల సమక్షంలో ఆ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆ జంటను.. సారీ, .. ముగ్గురు కదా, జంట అనలేం.. ఆ భర్తా భార్యలను అతిథులందరూ ఆశీర్వదించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడటం.. ఆ విషయం తెలిసినా వారు ముగ్గురూ కలిసి జీవించడానికి నిర్ణయించుకోవడంతో ఈ వింత పెళ్లి జరిగింది. అలాగని ఆ యువకుడు ఏ కోటీశ్వరుడో, లక్షాధికారి కుమారుడో అనుకునేరూ.. ఒక సాధారణ రైతు కుటుంబం అతనిది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్