Friday, June 20, 2025

తొక్కిసలాట ఘటనపై స్పందించిన తిరుపతి కలెక్టర్

- Advertisement -

తొక్కిసలాట ఘటనపై స్పందించిన తిరుపతి కలెక్టర్

Tirupati Collector reacts to the stampede incident

తిరుపతి
తొక్కిసలాట ఘటనపై ఇవాళ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు. ‘గేట్ సడెన్గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఉన్నారు. మిగతా వారు వైజాగ్, నర్సీపట్నానికి చెందిన వారుగా గుర్తించి, వారి బంధువులకు సమాచారం ఇచ్చాం. ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నాం’ అని కలెక్టర్ చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్