- Advertisement -
నేడు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాననిందితుడు?
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు
ప్రభాకర్ రావు ఇవాళ ఇండియాకు రానున్నట్లు
తెలుస్తోంది. ఈ నెల 26తో ప్రభాకర్ వీసా గడువు
ముగియనున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు
కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ ఇండియాలో అడుగు
| పెట్టగానే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు సిట్
అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అనారోగ్యం
కారణంగా వీసా గడువును పెంచుకునేందుకు ప్రభాకర్
ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



