Sunday, September 8, 2024

గాంధీ భవన్ లో  టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం

- Advertisement -

గాంధీ భవన్ లో  టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
హైదరాబాద్
గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ సోమవారం జరిగిందిజ ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన  జరిగిన ఈ సమావేశంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి

భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు తదితరులు పాల్గోన్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కునర్ కుమార్ గౌడ్, కాంగ్రెస్  పార్టీ ని తెలంగాణ లో అధికారంలోకి తీసుకువచ్చి  సంపూర్ణ  మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం
ఆహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారం లో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్ లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానం

చేశారు..అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు
పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను, హామీలను ప్రజలు పూర్తిగా విశ్వసించారు. కాంగ్రెస్

పార్టీ కి తెలంగాణ లో మంచి విజయం కల్పించారు. వారికి ధన్యవాదాలు.  రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై  పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. మంచి విజయాలు అందేలా మనం కష్టపడి పని చేయాలని

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్