Sunday, September 8, 2024

చెట్టు-బొట్టు

- Advertisement -
tree-blob
tree-blob

సిద్దిపేట జిల్లా: సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.

  • ఈ కార్యక్రమానికి చెట్టు – బొట్టు గా పేరు పెట్టారు
  • ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం అన్నారు.
  • తెలంగాణలో చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం మనది.
  • ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులు కట్టడం కాదు…వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అవసరం.
  • ప్రజలకు స్వచ మైన గాలి అందిచలి…వరి ఊపిరి తిత్తుల కాపాడాలి.
  • చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృధి జరుగుతుంది
  • మిషన్ భగీరథ ద్వారా ఉపరితల స్వచా గోదావరి తరగు నీరు అందిస్తున్నాము.
  • హహరంలో, వ్యవసాయంలో రసాయనాలు తగ్గించి స్వచమైన గోదావరి నీళ్ల తో పండించిన పంట అందిచాలి.
  • హరిత హరంలో బాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టాము.
  • మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త నేరడం ఒక మంచి పరిణామం.
  • కౌన్సిలర్లు చెత్త ఏరడంతో ప్రజల్లో అవగాహన, చేతన కలుగుతుంది.
  • మున్సిపల్ సిబ్బంది, కార్మికులు మంచిగా పని చేస్తున్నారు.
  • జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్బ్యాక్ లో మనం రెండో స్థానంలో ఉన్నాము.
  • కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్లకి సిబ్బందికి, మీరు అంత కష్ట పెడితే మొదటి స్థానంలో ఉంటాము.
  • మొక్కలు పంచడమే కాదు నాటి పెంచే విధంగా కౌన్సిలర్లు సిబ్బంది ప్రజలను ప్రోత్సహించాలి.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్