Sunday, September 8, 2024

హుజుర్ నగర్ లో ముగ్గురు మంత్రుల పర్యటన

- Advertisement -
Visit of three ministers in Huzur Nagar

మంత్రి ఉత్తమ్ సహకారంతో వంద పడకల హాస్పిటల్ అభివృద్ధి చేస్తా
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

మంత్రి ఉత్తమ్ నాయకత్వంలో హుజూర్ నగర్ లో ఉన్న రైతులకు అండగా ఉంటాం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హుజుర్ నగర్, ఫిబ్రవరి 07( వాయిస్ టుడే ప్రతినిధి )

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 100 పడకల హాస్పిటల్ ను సందర్శిచిన రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,దామోదర రాజనరసింహ,తుమ్మల నాగేశ్వర రావు . హాస్పిటల్ ను పరిశీలన చేసి సంబంధించిన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం లో మాట్లాడిన మంత్రులు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదవాళ్లకు అండగా ఎల్లప్పుడు ఉంటదని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్