ఐదు రాష్ట్రాల్లో ఓటర్లు…  

- Advertisement -

ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ …

16కోట్లు 14 లక్షలు ఓటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు

మధ్యప్రదేశ్ లో 230 స్థానాలు

5కోట్లు 6లక్షలు ఓటర్లు

రాజస్థాన్ లో 200 స్థానాలు

5కోట్లు 25లక్షలు

చత్తీస్ ఘడ్ లో 90 స్థానాలు

2కోట్లు 3లక్షలు ఓటర్లు

మిజోరాంలో 40 స్థానాలు

8లక్షలు  52 వేలు ఓటర్లు

తెలంగాణ లో  119 స్థానాలు

3కోట్ల 17 లక్షలు ఓటర్లు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular