Sunday, September 8, 2024

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను  పట్టుకున్న వరంగల్ పోలీసులు

- Advertisement -

వరంగల్: నాలుగు రాష్ట్రాలను కుదిపేసిన అంతరాష్ట్ర ఘరానా ముఠా ను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ లో వరుస చోరీలను ఛేదించారు.  పలు అపార్ట్ మెంట్ లలో ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా చోరిలకు పాల్పడింది.  24 గంటల్లోనే దొంగలను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు ముఠా సభ్యులు. పోలీసుల అదుపులో వున్నారు. కార్ నంబర్,  సిసి కెమెరాల ఆధారంగా అనుమానితులను పోలీసులు  వెంబడించి పట్టుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో టోల్ గేట్లు కీలకంగా మారాయి. నాలుగు రాష్ట్రాల్లో దోచుకున్న బంగారం రికవరీ చేపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వరుస చోరీలు చేసినట్లు నిర్దారించారు.వరంగల్ పోలీసులు, ఏపీ పోలీసుల సహాయంతో చేజ్ చేసి పట్టుకున్నారు.

Warangal police nabbed a gang of inter-state robbers
Warangal police nabbed a gang of inter-state robbers
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్