- Advertisement -
ఇజ్రాయెల్ ప్రధాని
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్తో యుద్ధం తాము ప్రారంభించకపోయినా ముగించేది మాత్రం తామేనని హమాస్కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

‘‘ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం కోరుకోలేదు. కానీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ యుద్ధం చేయాల్సి వస్తోంది. యుద్ధాన్ని మేం కోరుకోలేదు. కానీ ముగించేది మాత్రం మేమే. మా ప్రతిదాడి హమాస్తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుంది. ఇజ్రాయెల్పై దాడితో హమాస్ చారిత్రక తప్పిదానికి పాల్పడింది’’ అంటూ నేతన్యాహూ ఘాటు వ్యాఖ్యలు చేశారు
- Advertisement -



