Friday, October 18, 2024

పెళ్లి బస్సు బోల్తా.. మహిళ మృతి

- Advertisement -
Wedding bus overturns.. Woman dies
Wedding bus overturns.. Woman dies

నల్గోండ: నల్లగొండ జిల్లా చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పిన పెళ్లి బృందం బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 20 మందికి తీవ్రగాయాలయ్యాయి.ఇందులో కొందరి పరిస్థితి  పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. ఘటనా స్థలంలో క్షతగాత్రుల  హాహాకారాలు మిన్నంటిపోయాయి.  క్షతగాత్రులను మూడు అంబులెన్స్ ల ద్వారా దేవరకొండ, హైద్రాబాద్ లోని ఆస్పత్రులకు తరలించారు. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి హైద్రాబాద్ లోని ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Wedding bus overturns.. Woman dies
Wedding bus overturns.. Woman dies
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్