Sunday, September 8, 2024

విద్యార్థుల నుండి 35  ఉపాయాలతో ….

- Advertisement -

గూడూరు పట్టణం ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023 కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని కళాశాల డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు తెలిపారు . భారతదేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ న్యూఢిల్లీ  వారి ఆధ్వర్యంలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023   కార్యక్రమాన్ని చేపట్టింది .  ఈ క్రమంలో  గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిరవధికంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023 నిర్వహించారు .

with-35-tricks-from-students
with-35-tricks-from-students

V/O : గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో కళాశాల డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2023  కార్యక్రమం ద్వారా విద్యార్థుల నుండి 35  ఉపాయాలను సేకరించి  కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు . తద్వారా దేశ మరియు రాష్ట్రాల్లో ఉన్న వ్యవస్థల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు .  విద్యార్థులు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు వారి ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు .

with-35-tricks-from-students
with-35-tricks-from-students
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్