Sunday, September 8, 2024

అనారోగ్యంతో వైయస్సార్ క్రాంతిపద కార్యాలయ అకౌంటెంట్ నందిని మృతి

- Advertisement -

*అనారోగ్యంతో వైయస్సార్ క్రాంతిపద కార్యాలయ అకౌంటెంట్ నందిని మృతి*

తిరుపతి జిల్లా సత్యవేడు వైఎస్ఆర్ క్రాంతిపద కార్యాలయంలో అకౌంటెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న నందిని(32) గురువారం రాత్రి మృతి చెందారు.గత కొంతకాలంగా అకౌంటెంట్ నందిని అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది.ఈ నేపథ్యంలో శ్వాస సమస్యలు అధికం కావడం వల్ల రెండు రోజుల క్రితమే చెన్నై ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం జరిగినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు.అయితే అనుకోకుండా గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడి ఊపిరాడక సృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే నందినినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే నందిని మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.వైయస్సార్ క్రాంతి పద కార్యాలయంలో గత దశాబ్దంగా అకౌంటెంట్గా,డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తూ నందిని విశేష సేవలు అందించింది.కాగా మదనబెడు గ్రామానికి చెందిన రాజశేఖర్ సతీమణి మృతి చెందిన నందిని కుటుంబం ప్రస్తుతం సత్యవేడు పట్టణంలోని నివసిస్తున్నారు.అకౌంటెంట్ నందిని మృతి పట్ల వైయస్సార్ కాంతి పదం ఏపిఎం స్వర్ణలత,కోఆర్డినేటర్ పయని,పలువురు సంఘమిత్రలు,డ్వాక్రా మహిళాసంఘాలు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్