Sunday, September 8, 2024

బోడుప్పల్ లో ఘనంగా 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవము.

- Advertisement -
14th National Voter’s Day celebrated in Boduppal.

ఫోటో రైటప్ 25: మేడిపల్లి 02: ప్రతిజ్ఞ చేయిస్తున్న బోడుప్పల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి.

బోడుప్పల్,జనవరి 25 (వాయిస్ టుడే) : బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమమును పురస్కరించుకొని సీనియర్ సిటిజన్ ఒటర్లను సన్మానించారు. మరియు తొలి సారి ఓటుహక్కును వినోయోగించుకున్న యువ ఓటర్లను అభినందించారు. అనంతరం కమిషనర్ వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో నగర పాలక సంస్థ కమీషనర్ జి. వేణు గోపాల్ రెడ్డి, మేనజేర్ నాగేంద్ర బాబు, డి. ఇ. ఇ. బాల మురళి మరియు సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్