Sunday, September 8, 2024

నెహ్రూ, సంజయ్, ఇందిర, రాజీవ్ సమాధుల కొరకు 150 ఎకరాల భూమిని ఉపయోగించారు.

- Advertisement -

నెహ్రూ, సంజయ్, ఇందిర, రాజీవ్ సమాధుల కొరకు 150 ఎకరాల భూమిని ఉపయోగించారు.

600కోట్లు ఖర్చుతో అఖిలేష్ లక్నోలో హజ్ హౌస్ నిర్మించారు.

1200కోట్లు ఖర్చుతో, మాయావతి తన ఏనుగు విగ్రహాలునిర్మించారు. వీరినెవరినీ అంతలేసి ఖర్చుచేసి, అంత విశాలమైన స్థలాలలో హాస్పీటల్స్, విద్యాలయాలు నిర్మించమని ఏ ఏక్టివిస్టూ, నాయకుడు అడగడం లేదు.

1947లో దేశంలో సుమారు 600 మసీదులట……..

ఇప్పుడు 11 లక్షలట … అంటే కాంగ్రెస్ తన 60సం. పాలనలో ఏమి నిర్మించింది? హాస్పిటల్లా, విద్యాలయాలా లేక మసీదులా? ఏ ఏక్టివిస్టూ కాంగ్రెస్ ని అడగలేదు.
500సం. పోరాటం తరువాత,

భారత్ లో “శ్రీ రామచంద్రుడి“ మందిరం ప్రజలే నిర్మించుకుంటే ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, సెక్యులర్ హిందువులు, ఏక్టివిస్టులు సహించలేకపోతున్నారు?

నిజమైన నిజాలు తెలుసుకోలేకపోతే
తెలిసిందీ, చెప్పిందే నిజమనుకుంటాం…హిందువులు చేస్తే మాత్రం విమర్శలతో సిద్ధం… కుహనా లౌకిక వాద ముసుగులో… అందులో కుహనా హిందువులు ముందుగా ఉంటారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్