అందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్ర మంత్రి నిర్మల

- Advertisement -

అందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం:
కేంద్ర మంత్రి నిర్మల

That is why we reduced excise duty:
Union Minister Nirmala
ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు 21.5, జెట్

ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్‌కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం

ఇస్తాయని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular