Saturday, February 14, 2026

కేంద్ర బృందం వరద ప్రాంతాల్లో పర్యటన

- Advertisement -
Central team visit flood areas
Central team visit flood areas

భద్రాద్రి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కేంద్ర బృందం ఏడుగురు సభ్యులతో గోదావరి వరద ప్రాంతాలను  పరిశీలించింది. బూర్గంపాడు మండల కేంద్రం లోని పులితేరు వాగు ఏరియాలో ఉన్న పంట పొలాలు, కొల్లు చెరువు ఏరియాలో ఉన్న పంట పొలాలను బృందం పరిశీలించింది. బూర్గంపాడు మండల పరిధిలో సుమారు 500 ఎకరాల వరి, ప్రత్తి,మొక్కజొన్న, కూరగాయల పంటలు వరదకు నష్టపోయాయి. కేంద్ర బృందానికి ఈ ప్రాంతంలో జరిగిన పంట నష్టాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల తెలియజేశారు. పలువురు రైతులు కేంద్ర బృందానికి  పంట నష్టం వివరాలు తెలియజేశారు. రైతులను పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని వివరాలు కేంద్ర బృందం సేకరించింది. …

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్