Sunday, March 15, 2026

గోశాలలో గోపూజ చేసిన పురందేశ్వరి

- Advertisement -
Purandeshwari performed Gopuja in Goshala
Purandeshwari performed Gopuja in Goshala

గుంటూరు:  మంగళగిరి పెదవడ్లపూడి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి పాల్గోన్నారు. గోశాలలో గోపూజ చేసారు. రాష్ట్ర ప్రజలందరికి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఉదయం నిధి స్టాలిన్ మాటలు ఏ హిందూ కూడా స్వాగతించరు. సనాతన విధానం మన జీవన విధానంలో ఓ బాగం. దాన్ని విస్మరించ రాదు. భారత్ అనే పేరు మన  రాజ్యాంగంలోనే ఉంది. దేశానికి భారత్ పేరు పెట్టుకోవడం తప్పులేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్